గురువారం 24-07-2014 రోజున జరిగిన రైలు ప్రమాదం లో చనిపోయిన విద్యార్దులకు ఆత్మ శాంతి కోసం 25-07-2014 రోజున యువచైతన్య సేవా సమితి ఆధ్వర్యం లో రాత్రి 8 గంటల కి కొవ్వొత్తులను (Candils) వెలిగించి మౌన ప్రదర్శన జరిపి సంతాపము ప్రకటించిన ఫోటోలు ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లుతో , వైస్ బి మహేష్, కార్యదర్శి ఎం స్వామి జాయింట్ కార్యదర్శి మహేష్ కోశాధికారి నాగరాజు సభ్యులు వెంకటేష్ విజయ్ నరేష్ రాము గౌడ్ నాగరాజు కుమార్ ప్రసాద్ D నరేష్ సంతోష్ శ్రావణ్ నాగరాజ్ త్రిశూల్ ప్రశాంత్ దాము మరియు వై సి యస్ యస్ వాలంటీర్స్ ఇతరులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment