Saturday, July 26, 2014

రైలు ప్రమాదం లో చనిపోయిన చిన్నారులకు యువచైతన్య సేవా సమితి ఆధ్వర్యం లో తేది 25-07-2014 రోజున సంతాప కార్యక్రమం

గురువారం 24-07-2014 రోజున జరిగిన రైలు ప్రమాదం లో చనిపోయిన  విద్యార్దులకు  ఆత్మ శాంతి కోసం  25-07-2014 రోజున యువచైతన్య  సేవా సమితి ఆధ్వర్యం లో  రాత్రి 8 గంటల కి  కొవ్వొత్తులను (Candils) వెలిగించి మౌన ప్రదర్శన  జరిపి సంతాపము ప్రకటించిన  ఫోటోలు ఈ  కార్యక్రమం లో అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లుతో , వైస్ బి మహేష్, కార్యదర్శి ఎం స్వామి జాయింట్ కార్యదర్శి మహేష్ కోశాధికారి నాగరాజు సభ్యులు వెంకటేష్ విజయ్ నరేష్ రాము గౌడ్  నాగరాజు కుమార్ ప్రసాద్ D నరేష్ సంతోష్   శ్రావణ్ నాగరాజ్ త్రిశూల్ ప్రశాంత్  దాము మరియు వై సి యస్ యస్  వాలంటీర్స్  ఇతరులు పాల్గొన్నారు



0 comments:

Post a Comment